ప్రొ.జయశంకర్ అగ్రి వర్సిటీ| హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమ�
మొత్తం 81.75 శాతం మంది అర్హత డిప్లొమాలో ఈ ఏడాది కొత్తగా 4 కోర్సులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): టీఎస్పాలిసెట్-2021 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార�
పాలిటెక్నిక్ | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది.
సజావుగా పాలిసెట్.. 90% మంది హాజరుహైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి భయాలు, ఆందోళనల మధ్య రాష్ట్రంలో నిర్వహించిన తొలి ప్రవేశపరీక్ష పాలిసెట్ శనివారం సజావుగా ముగిసింది. ఎంసెట్, ఐసెట్, ఎడ్స�
ఎంట్రెన్స్ టెస్ట్| డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2021 పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఆఫ్లైన్లో జరుగుతున్న ఈ పరీక్షను శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున�
పాలిసెట్| తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2021)కు సర్వం సిద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాల�