Amberpet | బాగ్అంబర్పేట డివిజన్ సాయిమధురానగర్ నుంచి ఛే నెంబర్ వెళ్లే దారిలో గల ఇందిరానగర్లో గత పది రోజులుగా నల్లాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు వాపోయారు.
అధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామ ప్రజలు శుద్ధ జలాలనికి బదులుగా అశుద్ధమైన జలాన్ని తాగుతున్నారు. పైపులైన్ లీకేజీతో మంచినీటిలో మురుగునీరు చేరి కలుషితమవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు ఆగ
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మల్గి గ్రామాల శివారులో 2003 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ నుంచి వెలుబడే కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సివస్తుందని రైతులు, ప్ర�
మిషన్ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు పూర్తిగా కలుషితంగా వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని ఫిల్లర్బెడ్ ద్వారా న్యాల
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారన్న వార్తలు, వదంతులు అవాస్తవమని జలమండలి అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ ఘటనపై జలమండలి అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టగా.. సరఫర�