విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు రావని, తెలంగాణలో పోలీసులు శాంత
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నా.. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా.. మొదటి వరుసలో ఉండేవాడు పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్కచేయక పోరాడి ప్రాణా లు వదిలిన వీరులకు వంద�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్, నిజామాబా
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం.