నిత్యం జిమ్కు వెళ్లాలని అనుకున్నా.. అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నదని, ఈ సంవత్సరం ఆ ధోరణికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. విధి నిర్వహణ హడావుడిలో వ�
హాయ్.. ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫొటో లాంటి సందేశం వచ్చిందా.. మీకు తెలిసిన వారి నంబర్ల నుంచి మెసేజ్లు, లిం కులు వస్తున్నాయా.. ఎందుకైనా మంచిది ఒకసారి రీ చెక్ చేసుకోండి.. అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీ�
దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల కష్టార్జితానికి పెను సవాలుగా మారిన సైబర్నేరాలు, ఆర్థికమోసాలకు చెక్ పెట్టాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అనివార్యమని హైదరాబాద్ నగరపోలీస్ కమిషనర
ఇటీవల పోలీసుశాఖలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో టాస్క్ఫోర్స్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని సీపీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్లో ఏండ్ల తరబడి పాతుకుపోయిన వారితో ప�
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరమని, ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నదని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో సిటీ పోలీసులు నిర్వహించిన ‘�
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం అరైవ్ అలైవ్ రోడ్సేఫ్టీ అవగాహన కార్యక్�
క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్పై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకొనే ఇలాంటి వాళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసులకు పట్టుబడ్డ వేల కోట్ల రూపాయల మోసగాడిని రెండుకోట్ల లంచం తీసుకొని వదిలేసి, నిందితుడు పోలీసుల కండ్లు గప్పి పరారయ్యాడంటూ ఉన్నతాధికారుల వద్ద బుకాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫ