తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగిని నిర్బంధించిన ఘటనలో రియల్ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా ఎండీ వై కిరణ్పై కేసు నమోదైంది. ఉద్యోగి బుస ప్రియాంక్ వరంగల్ వెంచర్ సంబంధించిన లెక్కల్లో రూ. 5 లక్షలు వాడుకున్న�
ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్కు చెందిన మార్దీప్ సింగ్ దయాసింగ్, కిరణ్ కౌర్ దంపతులు. వీరి పిల్లలు అమన్ జిత్, జాస్మిత్, సిమ్రాన్. వీరు హయత్న�
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్కు సినీ ఫక్కీలో ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే బాధిత నాయకులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు నమోదు చ�
బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని వినాయక్నగర్లో ఉంటున్న సూర్యనగేశ్ (23) క�
లక్ష రూపాయలకు కన్న కొడుకును విక్రయించిన మహారాష్ట్ర వాసి ఆశిక్ తులసీరామ్ హట్వార్పై గుమ్మడిదల పోలీసులు కేసు నమోదు చేశారు. గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్రెడ్డి వివరాల ప్రకారం..
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. స్నేహితురాలి ఇంటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హెచ్.నరేశ్ కథనం ప్రకారం.. తిలక్నగర్ ప్రాంతానికి చెందిన సోమయ్య �
Actor Suresh Gopi | ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపి చిక్కుల్లో పడ్డారు. మీడియా ఇంటరాక్షన్లో ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు నటుడు, రాజకీయ నేత అ
ఫైనాన్స్ కంపెనీ క్రిస్టల్క్లియర్.కో.ఇన్ కంపెనీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ నమ్మించి దాదాపు రూ.2 కోట్ల వరకు సేకరించి మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమో�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో మహిళా భద్రతా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుతుబుద్దీన్పై ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాల�
Nallagonda police registered a case against Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు