ఎన్డీయే అంటే ‘నితీశ్-నాయుడు డిపెండెంట్ అలయన్స్' (‘నితీశ్-నాయుడుపై ఆధారపడ్డ కూటమి) అంటూ కాంగ్రెస్ కొత్త నిర్వచనం ఇచ్చింది. తాజా లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాని బీజేపీ ఎన్డీయే పక్షాలైన టీడీప
నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. సర్వేలన్నీ కాంగ్రెస్ ఓడిపోతుందన్న సమాచారం.. చెప్పే మాటలు ప్రజలు నమ్మబోరని తెలిసిపాయే.. గ్యారెంటీలు కావవి, అంతా గిల్ట్ అని తేలిపాయే.. ఇక పార్టీ గట్టెక్కేది సానుభూ�
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్రం. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కే�
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీకి దమ్మూ, ధైర్యముంటే తెలంగాణలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
అందుకే తెలంగాణలో పర్యటనలు దళితుల బతుకుల్లో మార్పునకు కేసీఆర్ కృషి విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి సంస్థాన్ నారాయణపురం, జూలై 3: సీఎం కేసీఆర్ ను చూస్తేనే ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం ఉలిక్కిపడుత�