భారత్పై తాము దాడులు జరపాలని నిర్ణయించుకున్న తర్వాత రాత్రికి రాత్రే తమ వైమానిక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు దాడులు జరిపాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు.
భారత్తో నాలుగు రోజుల యుద్ధం తర్వాత జ్ఞానోదయం అయ్యిందో ఏమో కానీ.. పాకిస్థాన్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం పఠించారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారు.
Masood Azhar: పాకిస్థాన్ పీఎంవో ప్రకటన ప్రకారం.. ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల నష్టపరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మృతిచెందిన విషయం
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ పిరికిపంద అని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) ఎంపీ షాహిద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మో దీ పేరును సైతం మా ప్రధాని ఉచ్ఛరించడం లేదని తీవ్రస్థాయిలో విమర్శి�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ యూట్యూబ్ చానల్ను భారత్ శుక్రవారం సస్పెండ్ చేసింది. ఇటీవల పలువురు పాక్ నటుల సామాజిక మాధ్యమ ఖాతాలను
పాకిస్థాన్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేశారా? భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో విధాన నిర్ణయమంతా సైన్యం, ఇంటెలిజెన్స్ చేతుల్లోక�
PM Shehbaz Sharif: తటస్థంగా, పారదర్శకంగా పెహల్గామ్ ఘటనపై విచారణ ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. అంతర్జాతీయ ప్రవర్తనా నియమా�
Ind-Pak | భారత్తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాక్ వ్యాపారవేత్తలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఉన్న దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచ
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆదివారం పాక్ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధాని ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించారు. 336 మంది సభ్యులు గల సభలో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్�
పాకిస్థాన్లో ఎన్నికలు (Pakistan Elections) ఆలస్యం (Delayed) కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం �
పాకిస్థాన్లో (Pakistan) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టి్స్థాన్ (Gilgit-Baltistan) రీజియన్లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం (Hvalanche) విరుచుకుపడింది. దీంతో 10 మంది గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు.