CM KCR | విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. నాందేడ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం వ్యవహరిస్�
CM KCR | ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే ప్రధాని నరేంద్ర మోదీకి చేతులు రాలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యావాలు తెలిపారు. ‘ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధి
నేడు ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరు తెచ్చుకొని పలు ఆరోపణలపై కొద్దిరోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్న పారిశ్రామికవేత్త అదానీ పేరు తొమ్మిదేండ్ల క్రితం ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదని ఐటీ, ప�
సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో మిత్రుడికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, ప్రియనేస్తం అడగడమే తరువాయి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేంతగా.
కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తున్నది.
ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. సినీ ప్రపంచంలో ఒక దిగ్గజమని చెప్పారు.
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రం వ్యవహారం. తెలంగాణతోపాటు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి విషయంలో కేంద్రం ప్రకటన నివ్వెరపోయేలా చేసింది.
‘అబద్ధాల మోదీ.. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నవ్? కేంద్ర బడ్జెట్ను గమనిస్తే.. అబద్ధపు హామీలు.. డొల్లతనం బయటపడ్డాయి’ అని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
ప్రధాని మోదీపై బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీపై యూకే ప్రభుత్వం స్పందించింది. దాని చర్యను సమర్థించిన యూకే.. భావ వ్యక్తీకరణలో బీబీసీ పూర్తి స్వతంత్రత కలిగిన మీడియా సంస్థ అని వ్యాఖ్యాన�
కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. మోదీ సర్కారు బుధవారం పార్లమెంటులో పెట్టిన బడ్జెట్ ఫక్తు కార్పొరేట్ల బడ్జెట్ అని, రైతు, కార్మిక, పేదల వ్యతిరేక బడ్జెట్
ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అ�
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మొండిచెయ్యే చూపారు. జిల్లాకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డ