Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది.
Ahmedabad plane crash: అహ్మదాబాద్లో ఇవాళ జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారు. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే ఆ విమానం కూలింది. ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికినట్లు లేరని అహ్మదాబా�
Ahmedabad Plane Crash: 787 డ్రీమ్లైనర్ కూలడంపై బోయింగ్ కంపెనీ స్పందించింది. ఘటన పట్ల డేటాను సేకరిస్తున్నట్లు చెప్పింది. డ్రీమ్లైనర్ మోడల్కు చెందిన దుర్ఘటన ఇంత పెద్ద స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి అని
Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.
Ahmedabad Plane Crash: నిమిషానికి 475 అడుగుల వేగంతో విమానం కూలింది. ఫ్లయిట్రేడార్24 తన రిపోర్టులో ఈ విషయాన్ని చెప్పింది. టేకాఫ్ తర్వాత అత్యధికంగా 625 ఫీట్ల ఎత్తుకు విమానం చేరుకున్నట్లు డేటా ప్రకారం తెలిసింది.
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే (Ahmedabad Plane Crash). ఈ ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Air India Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే విమానం పడిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణిక�
Ahmedabad Plane Crash | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది (Plane Crash).
Ahmedabad Plane Crash | గుజరాత్లో విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (All flight operations suspended).
Plane Crash | గుజరాత్ విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు.
Plane Crash: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో విమానం కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ ద్రువీకరించింది. మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య విమానం కూ�