తమకు జీతాలను సకాలంలో చెల్లించాలని కోరుతూ నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖాన సిబ్బంది శుక్రవారం భోజన విరామ సమయంలో ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని శుక్రవారం కోరుట్ల ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన
BRS Leaders | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ నేపథ్యంలో కేసీఆర్కు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు మర్కూక్ మండలం ఎర్రవల్లి ఫాంహౌజ్ వద్దకు బుధవారం ఉదయం ఆయా మండలాల నుండ
బతుకమ్మ అంటే.. మహిళలు, యువతులు సేకరించిన తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతారు. సందడి చేస్తారు. కానీ.. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఆ శాఖ కార్యాలయ ప్రాంగణంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి సే.. నో డ్
అమరావతి : ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, తదితర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు సీఎం జగన్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఊరిస్తున్న పీఆర్సీపై తీవ్ర జాప్యం చేస్తు�