సమైక్య పాలనలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవి. బోర్లు, బావుల నుంచి నీటిని తెచ్చుకొని తాగే పరిస్థితి. నీటిలో ఫ్లోరోసిస్ ఉండడంతో ఎంతోమంది ఎముకల నొప్పులతో బాధపడేవారు. కాళ్లు, చేతులు, నడుము వంకర పోయి కొందర
మనిషి బతికి ఉండాలంటే గాలి తర్వాత కావాల్సింది తాగునీరు. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న పాపానపోలే�
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. వానకాలం వస్తున్నందున అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
గుక్కెడు నీటి కోసం శివారు ప్రాంతాల్లోని బోరు మోటర్ల వద్దకు పరుగులు.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు.. నల్లాల వద్ద పంచాయితీలు.. ఇవన్నీ ఒకప్పటి మాట. తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా సీఎం క�
వేసవి దృష్ట్యా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి పాలక, అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు ప్రతి గడపకూ నీరందించడానికి ప్ర�
రాష్ట్రంలో రైతే రాజు అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దండిగా నీళ్లు, కరెంట్ అందుబాటులోకి రావడంతో పడా వు భూములు పచ్చబడ్డాయన్నారు. జాకోర, చందూర్, చింతకుంట లిఫ్ట్ పనులను జూన్లోపు పూర్తిచేస్తా
వానాకాలంలో వరద సమస్య తలెత్తకుండా ఓపెన్ నాలాలు, పైపులైన్లలో పూడిక తీత పనులు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు మొదలుపెట్టారు. పూడిక తొలగించడమే కాకుండా ఇక నుంచి ఏడాది పొడవునా నాలాలు, పైపులైన్ల నిర్వహణ చేప�
గతంలో తాగునీటి అగచాట్లు అన్నీఇన్నీ కావు.. గుక్కెడు నీటి కోసం జనం అరిగోస పడ్డారు. నల్లా ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంతసేపు వస్తుందో తెలియదు.. అది కూడా రెండు, మూడు రోజులకొకసారి వస్తే మహిళలు ఎగబడేవారు. నీటిని ప�
ఐటీడీఏ ఆధ్వర్యంలో రుణాలు అందించేందుకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 45.32 కోట్ల సాయం ఇప్పటికే 16, 958 దరఖాస్తులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రౌండింగ్ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అడవిబిడ్డల సంక్షే�
మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తుతున్న ప్రాంతాల్లో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు.