iPhone | ఏదైనా స్టోర్కు వెళ్లి ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే స్టోర్లో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేటీఎం, గూగుల్పే, ఫోన్పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి పేమెంట్ చేస్తుంటాం. కానీ.. ఒక్క ఐఫోన్ ఉంటే చాల
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జూహ్లీ చావ్లాపై విధించిన జరిమానాను ఢిల్లీ హైకోర్టు తగ్గించింది. 5జీ టెక్నాలజీని సవాల్ చేస్తూ నటి జూహీ గతంలో కోర్టు కేసు ఫైల్ చేసింది. ఢిల్లీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఈ �
Paracetamol – Brown Tree Snakes | పారాసిటమాల్.. కరోనా ముందు ఏమోగానీ ఇప్పుడు మాత్రం ఈ ట్యాబ్లెట్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కొవిడ్ పుణ్యమా అని ఇది ఒక పిప్పరమెంట్ బిల్లలా మారిపోయింది. ఇప్పుడు ఒంట్లో ఏ కాస్త నల�
Rajanna Siricilla | ఆమె నిండు గర్భిణి. నెలలు నిండాయి. రేపో మాపో ప్రసవం అయ్యే అవకాశం ఉందనుకున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడ్డారు. కొవిడ్ సోకిన రెండు రోజులకే ఆ గర్భిణికి
ప్రపంచంలో ఎంతటి విధ్వంసం జరిగినా, భయంకర ఉత్పాతం వచ్చినా తల్లిదండ్రుల ఒడిలో ఉంటే తమకేమీ కాదని అనుకునే అమాయకత్వం పిల్లలది. కానీ క్యాన్సర్కు అలాంటి మొహమాటాలేమీ ఉండవు. శత్రువులను దునుమాడే అరివీర భయంకరుడై�
Anchor Ravi and Sreemukhi | యాంకరింగ్లో బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కపుల్ రవి, శ్రీముఖి. ఒకప్పుడు లాస్యతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన ఈ యాంకర్.. ఆ తర్వాత శ్రీముఖితో కూడా మ్యాజిక్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే
Gurugu Himapriya | ఉగ్రవాదుల కాల్పులకు బెదరని గురుగు హిమప్రియకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు వరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్ విధానంలో జరిగిన
Shoaib Akhtar on Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో తాను ఉండి ఉంటే పెండ్లి చేసుకునే వాడినే కాదని పాకిస్థాన్కు చెందిన ప్రముఖ క్రికెట్ ప్లేయర్ సోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. వివాహం త
పటిష్టంగా లేకుంటే హ్యాకర్లతో ముప్పే వర్క్ఫ్రం హోంలతో పెరిగిన సైబర్ దాడులు పాస్వర్డ్లపై దృష్టిపెట్టాలి: నిపుణులు 8 సూత్రాలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 23 : కరోనా ఉధృతి పెరుగుతుండడంతో దాదాపు అన్�
Hyderabad | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతున్నాయి. శనివారం తెల్లవారుజామున శేరిలింగంపల్లిలో 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
New study: అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కొత్తగా 15 లక్షల మంది మధుమేహం బారినపడుతున్నారు. అందులో దాదాపు 5 లక్షల మంది 70 ఏండ్లు దాటిన వృద్ధులే ఉంట
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అయిదేళ్ల లోపు చిన్నారులు మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక 18 లోపు వ
మంజూరులో వివక్ష, అన్యాయం రాష్ట్రం నుంచి 11 ప్రతిపాదనలు ఒక్కదానిపైనా చలనం లేని రైల్వే రానున్న బడ్జెట్ సమావేశాల్లోనైనాతెలంగాణకు న్యాయం చేయండి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కురాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ
Robbery | ఆగ్రా: ఒక కారులో పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారు. మరో కారు దానిని వెంబడించింది. ముందుకు దూసుకెళ్లిన దుండగులు ఆ కారుకు అడ్డంగా ఆపారు. డబ్బు ఉన్న కారు వద్దకు వెళ్లి తుపాకీలు చూపించి అందులో �
నాడు, నేడు హాస్పిటల్స్ పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఏ స్థాయిలో మెరుగైందో నిరూపిస్తూ మంత్రి కే తారకరామారావు ‘నాడు-నేడు’ ట్వ�