హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పని చేసిన సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్రనాథ్రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలోకి ప్
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఓ పూజారి .. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కలాం ఓ జిహాదీ అంటూ పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముస్లింలు ఎవరూ ఇండియాకు �
అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్ ప్రభావం తయారీరంగంపై తీవ్రంగా పడింది. రాకపోకలు నిలిచిపోవడంతో సైప్లె చైన్పై ప్రభావం పడింది. ఫలితంగా 2021 తొలి త్రైమాసికం (మార్చి- జూన్)లో తయారీ రంగం ఏకంగా 39.3 శాతం క్షీణించిం
సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తన అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో ప్రకటించింది.
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్మెన్ అదరగొట్టారు. ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్ హాఫ్సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2స�
67th National Film Awards | చిరంజీవి సైరా లోని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు మీ కంటికి కనిపించలేదా అని మెగా ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
క్యాన్బెరా: ఆస్ట్రేలియా పార్లమెంట్ శృంగార చేష్టలకు అడ్డాగా మారింది. రాజకీయాలకు నిలయమైన పార్లమెంట్లో విచ్చలవిడిగా శృంగార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫీసుల్లోనే పార్లమెంట్ సిబ్బంది
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్�