అసెంబ్లీ, మండలి నిరవధిక వాయిదా నాలుగు బిల్లులకు ఆమోదం..రెండు ప్రకటనలు హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసాయి. తొమ్మిది రోజులపాటు సాగిన సమావేశాల్లో ప్రజల సమస�
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రాన్ని కలిపే సుయెజ్ కాలువలో ఓ కార్గో షిప్ ఇరికిన విషయం తెలుసు కదా. దీనివల్ల ఆ కాలువలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓడ అడ్డంగా ఉండటంతో అటు నుంచి ఇటు, ఇటు న
మెదక్ భైంసా మధ్య 168 కిలోమీటర్లుమెదక్- ఎల్కతుర్తి మధ్య 133 కిలోమీటర్లుకేంద్రం గెజిట్ విడుదల హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వ�
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కలశస్థాపన, విష్వక్సేన వాసుదేవ పుణ్యాహవాచనం, బ్రహ్మకలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు �
కోటి విలువైన కరెన్సీ స్వాధీనం శంషాబాద్/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రూ.1.03 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వీట్ బాక్స్ల్లో దుబాయ్ తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి బుధవారం శంషాబాద్ విమాన�
దివ్యాంగుడికి త్రీ వీలర్ స్కూటీ| ఉమామహేశ్(33) అనే యువకుడు పదేళ్లక్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగింది. దీంతో నడుం కింది భాగంలో స్పర్శ, కదలికలు కోల్పోయాడు. వీ