లక్నో: దోచుకున్న డబ్బు పెద్ద మొత్తంలో ఉండటం చూసి దొంగకు ఆనందం పట్టలేక గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యం కోసం దోచుకున్న మొత్తం నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జి�
న్యూయార్క్: ఒకే డోసుతో కరోనాకు చెక్ పెట్టేలా జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్కు పెద్ద దెబ్బ పడింది. ఆ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ నా�
న్యూఢిల్లీ: పాన్, ఆధార్ కార్డు అనుసంధాన తుది గడువును జూన్ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు ముగియనున్నది. అయితే చివరి రోజు పాన్, ఆధార్ లింక్ కోసం చాలా మంది ప్రయత�
బెంగళూరు : ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్ఏ)ను తప్పనిసరికి చేసిన గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని సర్ గంగారామ్ దవాఖానలో అసాధారణ సంఘటన చోటు చేసుకున్నది. పుట్టుకతో నోరు తెరువకుండా ఉన్న ఓ మహిళకు సర్జరీ నిర్వహించిన వైద్యులు.. 30 ఏండ్ల తర్వాత ఆమె నోరు తెరిచేలా చేయగలిగారు.
corona effect | కరోనా కాలంలో ఎక్కడికి వెళ్లినా ముందుగా కనిపించేది శానిటైజరే. కానీ యూపీలోని నౌచాందీ అనే ఈ మీరట్ పోలీస్ స్టేషన్లో మాత్రం శానిటైజర్ స్థానంలో గంగా జలం కనిపిస్తుంది.
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న అయ్యర్కు భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జర
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు కానీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం దీదీ తర్వాతనే ఉంటారని ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ చెప్పారు.