మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడులో ఆదివారం పదుల సంఖ్యలో పాముపిల్లలు కనిపించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మహ్మద్ మైబెల్లి ఇంటి పక్కనున్న రాతికొట్టం నుంచి పాము ఇంట్లోకి వచ్చింది.
శనివారం జరిగిందన్న గుజరాత్ వార్తా సంస్థ అన్నీ బయటకు చెప్పలేమన్న అమిత్ షా ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా పెరుగుతున్నది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య
ముంబై : మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో కేంద్ర హోం మంత్రి అమిత్షా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.
కాల్వలో చిక్కుకున్న భారీ నౌకను కదిలించేందుకు ముమ్మర యత్నాలుఒడ్డును తవ్వి నౌకను తేలేటట్టు చేసేందుకు కృషిఓడలోని కంటైనర్లు దించేందుకూ యోచనఇరువైపులా భారీగా నిలిచిపోయిన నౌకలుసూయజ్, మార్చి 27: అంతర్జాతీయ వ
హైదరాబాద్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య ‘వేదం’ సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారని కొనియాడారు. ఆ తర్వాతి కాలంలో ఆ�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు ఉంచాలా లేదా ఉపసంహరించాలా అన్నది