OU Doctorate | ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ఇటివలే అందుకున్న షాద్నగర్ మున్సిపాలిటీ శ్రీనగర్కాలనీకి చెందిన పానుగంటి రాణిని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పలువురు ఆదివారం అభినందించారు.
Nobel Prize in Physics : ఈ యేటి నోబెల్ ఫిజిక్స్ ఇద్దరికి దక్కింది. జాన్ జే హోప్ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ ఆ పురస్కారాలు గెలుచుకున్నారు. ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్కు సంబం�
కేసీఆర్ సర్కారు ఆవిష్కరణలకు ఇచ్చిన ప్రోత్సాహ ఫలితంగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణల్లో ఏ రాష్ట్రం సాధించని విధంగా 4 శాతం వృద్ధి సాధించింది.
Nobel Prize in Physics: 2023 సంవత్సరానికి ముగ్గురికి ఫిజిక్స్లో నోబెల్ అవార్డు దక్కింది. ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆ అవార్డును ప్రకటించింది. పియరీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నీ హుయిల్లర్లను ఈ
శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్-28 ఐసోటోప్ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
జేఈఈ మెయిన్ 2 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షలో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు విద్యార్థులు, నిపుణులు తెలిపారు. గణితం కాస్త కఠినంగా, ఫిజిక్స్ సులభంగా వచ్చినట్టు వెల్లడించారు. గణితం�
ఎంసెట్కు హాజరయ్యేందుకు ఇంటర్లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారు లు నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ 1 ప్రారంభమైంది. తొలిరోజు పరీక్ష పేపర్పై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. ఫోటాన్ చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పరిశోధనలకు గానూ అలైన్ �
Nobel Prize in Physics:రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇవాళ ఫిజిక్స్లో ఈ యేటి నోబెల్ బహుమతిని ప్రకటించింది. భౌతికశాస్త్రంలో ఈ సారి ముగ్గురికి ఆ అవార్డు దక్కింది. అలేన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన�
NCTE | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ విద్య (టీచర్ ఎడ్యుకేషన్)లో మరిన్ని సంస్కరణల దిశగా అడుగులేస్తున్నది. ఇప్పటికే ఎన్సీటీఈ నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు
ఎంసెట్కు 91.4శాతం మంది హాజరు నేడు, రేపు కొనసాగనున్న పరీక్షలు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ ) : ఎంసెట్ ప్రశ్నలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆన్లైన్ పరీక్ష ప్రశాంతంగా రాసినట్టు వ�
విద్యుత్ వలన కలిగే ఉష్ణ ఫలితాం అనే ధర్మం ఆధారంగా ఎలక్ట్రిక్ కుక్కర్,ఎలక్ట్రిక్ హీటర్, ఇస్త్రీపెట్టె వంటివి పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ హీటర్లో ఫిలమెంటుగా నిక్రోమ్ తీగను ఉపయోగిస్తారు.
ఫిలమెంట్ వి�