NEET re exam : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 05.15 గంటలకు ముగిసింది. ఈ పరీక్ష�
నాకెందుకో సైన్సు సబ్జెక్టుల్లో బోటనీ అంటే చాలా ఇష్టంగా వుండేది. ఫిజిక్స్ బాగుండేది, మార్కులు కూడా ఎక్కువే వచ్చేవి గానీ, జువాలజీ పెద్దగా నచ్చేది కాదు. కెమిస్ట్రీ మరీ బోర్ అనుకునేదాన్ని. అన్ని సబ్జెక్టు�
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు ఎక్కువ రోజులు జరిగాయి. 34 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు పరీక్షల మూల్యాంకనం మూడు విడతలుగా రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి.
OU Doctorate | ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ఇటివలే అందుకున్న షాద్నగర్ మున్సిపాలిటీ శ్రీనగర్కాలనీకి చెందిన పానుగంటి రాణిని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పలువురు ఆదివారం అభినందించారు.
Nobel Prize in Physics : ఈ యేటి నోబెల్ ఫిజిక్స్ ఇద్దరికి దక్కింది. జాన్ జే హోప్ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ ఆ పురస్కారాలు గెలుచుకున్నారు. ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్కు సంబం�
కేసీఆర్ సర్కారు ఆవిష్కరణలకు ఇచ్చిన ప్రోత్సాహ ఫలితంగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణల్లో ఏ రాష్ట్రం సాధించని విధంగా 4 శాతం వృద్ధి సాధించింది.
Nobel Prize in Physics: 2023 సంవత్సరానికి ముగ్గురికి ఫిజిక్స్లో నోబెల్ అవార్డు దక్కింది. ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆ అవార్డును ప్రకటించింది. పియరీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నీ హుయిల్లర్లను ఈ
శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్-28 ఐసోటోప్ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
జేఈఈ మెయిన్ 2 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షలో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు విద్యార్థులు, నిపుణులు తెలిపారు. గణితం కాస్త కఠినంగా, ఫిజిక్స్ సులభంగా వచ్చినట్టు వెల్లడించారు. గణితం�
ఎంసెట్కు హాజరయ్యేందుకు ఇంటర్లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారు లు నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ 1 ప్రారంభమైంది. తొలిరోజు పరీక్ష పేపర్పై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. గణితంలో ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కష్టంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. ఫోటాన్ చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పరిశోధనలకు గానూ అలైన్ �