Minister Orders Doctor’s Transfer | ఒక మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాడు. దివ్యాంగుడైన డాక్టర్ రోగులను చూడటంలో బిజీగా ఉన్నాడు. అయితే ఆ డాక్టర్ తనకు స్వాగతం చెప్పకపోవడంపై ఆ మంత్రి ఆగ్రహించాడు. ఆయనను అటవీ ప్రాంతానికి బ
Minister Satyavathi Rathod | దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా వారి సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారని, వారికి కాస్త చేయూతనిస్తే ఎన్నో విజయాలు సాధిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
‘దివ్యాంగుల, వయో వృ ద్ధులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నది’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. �
నలభై శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఎలాంటి షరతుల్లేకుండా రేషన్కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం
తిరుమల : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయన
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ కోటా కింద దాదాపు 3,200 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఉచితంగా శిక్షణ అందించేందుకు రాష్ట్ర దివ్యాంగ సంక్షేమ శాఖ సమ�
వికలాంగులకు ఏరోస్పేస్ ఉత్పత్తిరంగంలో నైపుణ్యశిక్షణను లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ చేపట్టింది. ఇప్పటికే 18 మంది ట్రెయినీలను ఎంపికచేశారు. వీరికి బోయిం గ్, టాటా వంటి సంస్థల చేత శిక్షణ ఇస్తున్నారు
వ్యాంగుల భద్రత, సంక్షేమానికి తెలంగాణ ప్రభు త్వం విశేష కృషి చేస్తున్నది. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ముం దుకు సాగుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాలల�
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త...మరో రెండు నెలలు ఆగితే పండండి బిడ్డతో ఆనందంగా జీవించాల్సిన వయస్సు..జీవితాన్ని గురించి ఎన్నెన్నో కలలు కంటున్న ఆ యువతి కలలు ఓ కంటైనర్ రూపంలో కల్లలయ్యాయి. ఇంటిలోకి దూసుకొచ్�
టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఘనంగా జరిగాయి. కేటీఆర్ పుట్టినరోజును ముక్కోటి వృక్షార్చన పేరుతో జరుపుకోవడం తెలంగాణ ప్రజల అద�
దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట | దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
దివ్యాంగులకు చేయూత | దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.