Tirumala | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల (Tirumala) లోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫొటో ప్రదర్శనశాల భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ భవన్లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య సరస
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం పబ్లిక్ గార్డెన్లోని గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు పదివేల మందితో కొవ్వొత్తుల ర్�
భూదాన్పోచంపల్లి చేనేత కళాకారులు రూపొందించిన కళాఖండాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిదా అయ్యారు. అబ్బురపరిచే విభిన్న చేనేత చీరల అందాలను చూసి ఆమె మంత్ర ముగ్ధులయ్యారు. పెవిలియన్ థీమ్ పేరుతో ఏర్పాటు చేస
ఒక వార్త కంటే ఫొటో ఎంతో విలువైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ�
ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో (World photography day) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను (Photo Exhibition) రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) ప్రారంభించారు.
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి కార్యక్�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు అంబరాన్నంటేలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం అజాంజాహి మిల్స్ గ్రౌండ్లో ఏర్పాటు
జనగామ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవాల్లో భాగంగా జనగామ ఎస్బీఐ బ్యాంకులో ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ | నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు.
దేవరకొండపై ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రవీంద్రభారతిల
Ramappa | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో ఫొటో ఎగ్జిన్ భిషన్ ప్రారంభమైంది. బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై పాలంపేటలోని రామప్పలో దేవాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
photo exhibition | రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలోని సాలార్ జంగ్ మ్యూజియంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను