ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరికలకు ఎప్సెట్ పరీక్షలు ఈ నెల 29, 30, మే 2 నుంచి 4వ తేదీ వరకు జరుగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1, మధ్యాహ్నం 3 న�
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా ఖతం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆయన దందాల స్టయిలే వేరు. బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం ఆ లీడర్ నైజ�
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ ఎంట్రెన్స్టెస్ట్కు తేదీలు సెట్ కావడంలేదు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ పరీక్షలు ఈ పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారాయి. ఆన్లై
రాష్ట్రంలోని ఫార్మసీ కోర్సులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. మెడికల్ కోర్సుల్లో సీట్లు రాని ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ కోర్సులవైపు మళ్లారు. దీంతో ఒక్కసారిగా సీట్లన్నీ నిండాయి. ఈ ఏడాది ఎంసె�
ఈ ఏడాది ఎంసెట్ ప్రవేశాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాత తొలిసారిగా ప్రవేశాలు కల్పిస్తుండటంతో ఎస్టీ అభ్యర్థులకు లబ్ధి చేకూరనున్నది.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు శనివారం 95.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 10న 92.33 శాతం, 11న 93.52శాతం 12న 94.80 శాతం మంది హాజరయ్యారు.