రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.132.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ అంచనాలకుమించి రాణించింది. అమెరికాలో కంపెనీ ఔషధాలకు పెరిగిన డిమాండ్తో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,307 కోట్ల కన్స�
హైదరాబాద్లో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లాండ్ కెమికల్స్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం దాడులు చేసింది. రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలోని కంపెనీ ఆపీసుల్లో, ఎండీ బీఎన్ మల్లేశ్వరరావు, మరో ఐ�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా అంచనాలకు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.369 కోట్ల నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ హెటిరో కరోనా డ్రగ్ నిర్మాకామ్ (నిర్మాట్రెల్విర్)కు డబ్ల్యూహెచ్వో ముం దస్తు అనుమతి ఇచ్చినట్టు కంపెనీ సోమవారం వెల్లడించింది.
ఫార్మా కంపెనీ| మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల పరంపర కొనసాగుతున్నది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర �