PGECET-LAWCET | వచ్చే 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్, లాసెట్కు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు శుక్రవా�
ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలకానుంది. మార్చి 17నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.
పీజీఈసెట్ ప్రత్యేక విడతలో మరో 1,390 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 1,825 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 1,390 సీట్లు భర్తీ చేసినట్టు అడ్మిషన్స్ కన్వీనర్ పీ రమేశ్బాబు తెలిపారు.
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీలతోపాటు కొన్ని ఎంట్రన్స్ నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యాయి. పదోతరగతి నుంచి...