Bomb attacks | పల్నాడు(Palnadu) జిల్లా గురజాల నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉండే తంగెడ గ్రామంలో బాంబుల దాడుల (Bomb attacks) తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది .
తమిళనాడు గవర్నర్ నివాసమైన రాజ్భవన్పైకి ఓ వ్యక్తి పెట్రోల్ బాంబును విసిరాడు. ఇది రాజ్భవన్ మెయిన్ గేట్ వద్ద పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యక్త�
మణిపూర్లో (Manipur) అల్లర్లు కొనసాగుతున్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ
RSS | తమిళనాడులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల ఇండ్లపై పెట్రో బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి ముధురైలోని ఆర్ఎస్ఎస్ నేత ఎంఎస్ కృష్ణణ్ ఇంటిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మూడు
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా దాడులను పెంచుతోంది. కీవ్, ఖార్కీవ్ ప్రాంతాల్లో బాంబు దాడులను తీవ్రతరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, టీవీ టవర్, పోలీస్ బిల్డింగ్… ఇలా పలు ప్రాంతాల�