బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్పై దాడి ఘటనలో తహసీల్దార్ ఎదుట పూజారిని బైండోవర్ చేయడం అన్యాయమని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి చేసిన వ్య�
నిజామాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు రెండు రోజుల క్రితం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవ�
తులం బంగారంను రూ.30వేల కు ఇస్తానంటూ మోసానికి పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్నగర్ ప్రాంతానికి చెందిన జల్లే చంద్రశేఖర్రె
హానికరమైన మెఫోడ్రోన్ డ్రగ్ను తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులతో కలిసి టీజీ న్యాబ్ (యాంటీ నార్కోటిక్ బ్యూరో) పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి మే�
మనీ లాండరింగ్ చేశారని పోలీసు, కోర్టు సిబ్బంది పేరుతో ఓ మహిళను భయాందోళనకు గురిచేయడమే కాకుండా ఐదు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్కు పాల్పడిన నిందితుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు పూణెలో అరెస్టు చే
నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి నాన్డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 67 మద్యం ప్యాకెట్లను స్వాధీనం �
నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ -1లో మహిళ గొంతు కోసి హత్యకు పాల్పడిన నిందితుడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ పాలవెల్లి శనివారం వివరాలు వెల్లడించారు.