ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా (Peoples plaza) వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్�
కేంద్ర వస్త్ర, చేనేత మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర చేనేత శాఖ హైదరాబాద్ పీపుల్స్ప్లాజాలో శనివారం జాతీయ చేనేత ప్రదర్శన-2023ను ఏర్పాటుచేసింది. ఈ నెల 24 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ఆ శాఖ అదనపు సంచాలకులు పీ వెంకట�
Minister KTR | మహిళా జర్నలిసుల (Women Journalists) కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు (Medical Camp) ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో మహి�
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ (SHE Teams), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ను నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో (Necklace Road) ఉన్న పీపుల్స్ప్లాజా (Peoples plaza) వద్ద 5కే, 2కే రన�
ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నేడు హైదరాబాద్ వేదికగా ‘ర్యాల్-ఈ’ (Rall-E) పేరుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
Talasani Srinivas yadav | రాష్ట్ర ప్రజలందరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే పాడి పంటలతో రైతన్న సంతోషంగా ఉండే సమయమని చెప్పారు.
స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంతోపాటు వారిని వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్ర�
హైదరాబాద్ : పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అనంతరం ట్యాంక్�
Minister Harish Rao | చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి.. వారిని స్మరించుకోవాలని మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను గురువారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభ
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని పీపుల్�
హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవె�
ఖైరతాబాద్ : నేతన్నలపై కేంద్రం జీఎస్టీ గుదిబండ వేయడాన్నివ్యతిరేకిస్తూ నేతన్నలు హండ్లూమ్ మార్చితో తమ నిరసన తెలిపారు. బుధవారం పీవీ నరసింహా రావు మార్గ్లోని పీపుల్స్ప్లాజా వద్ద అఖిల భారత పద్మశాలి సంఘ