ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. ప్రతి 15 రోజులకు ఒక నిబంధనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముందుగా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ తర్వాతే ఉల్లంఘ�
టెక్ దిగ్గజం గూగుల్కు మరోసారి భారీ జరిమానా పడింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీస�
ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చే యత్నంలో ప్రభుత్వం నగరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భూసేకరణ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. తెలంగాణ రాక ముందు భూసేకరణకు ఏండ్లకు ఏండ్లు పట్�
చికిత్స, సేవల పేరుతో రోగి నుంచి భారీగా వసూలు చేసిన దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. అధిక చార్జీలపై మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానకు మొట్టికాయలు వేసింది. ఈ కేసును హై�
రోడ్డు ప్రమాదానికి గురైన గూడ్స్ వాహనం (ట్రక్) మరమ్మతులో నిర్లక్ష్యం వహించిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. మేడ్చల్ పట్టణం ఎల్లమ్మత�
బస్సులు, లారీలపై ఆర్టీవో అధికారులు అర్ధరాత్రి కొరడా ఝుళిపించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ బస
నాసిరకం కూలర్ అమ్మినందుకు క్రోమా, సింపొనీలకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. వినియోగదారుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు రూ. రెండు వేలు ఖర్చుల కింది అందజేయాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్�
వాహనాల ఫిట్నెస్ రెన్యూవల్పై కేంద్రం రోజుకు రూ.50 జరిమానా విధింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, జీపు వాహన యూనియన్ల డ్రైవర్లు సోమవారం ఆందోళన బాటపట్టారు
ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇలాంటి ఘటనలపై విచారించేందుకు నిపుణల కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు
ఆదాయం పన్ను రిటర్న్ (ఐటీఆర్)లను దాఖలు చేయడానికి ఉన్న చివరి గడువు డిసెంబర్ 31తో ముగిసిపోయింది. అయినాసరే ఐటీ పోర్టల్లో సమస్యలతోసహా అనేక కారణాలతో ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే మార్చి 31లోగా దాఖలు చేసేందుకు వీ�