Supreme Court | నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ (Pegasus) వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్ర
ఇజ్రాయెల్కు చెందిన ‘పెగాసస్' నిఘా సాఫ్ట్వేర్తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకు
దేశంలో మరోసారి పెగాసస్ కలకలం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలువురు మేధావులపై పెగాసస్తో గూఢచర్యం నిర్వహిస్తున్నదన్న ఆరోపణల
Spyware | రెండేండ్ల కిందట యావత్తు దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్' దుమారాన్ని మరిచిపోకముందే, మరో వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కొత్త స్పైవేర్ను కొనుగోలు చేయడానికి సిద్ధమవ
సుప్రీంకు నిపుణుల కమిటీ నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం 29 ఫోన్లలో ఐదింటిలో మాల్వేర్ను గుర్తించినట్టు సుప్రీం�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షిం�
‘న్యాయం అందించడంలో జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క’ అన్నది మౌలిక సూత్రం. దేశభద్రత వంకతో కేంద్రప్రభుత్వం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ‘పెగాసస్' ఇజ్రాయిలీ సాంకేతికతను వాడి వ్యక్తుల టెలిఫోన్
పెగాసస్ స్పైవేర్తో పోలీసులు పలువురి ఫోన్ల హ్యాకింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తునకు కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషి ఐటీ మంత్రిపై సీపీఐ ప్రివిలేజ్ నోటీసులు న్యూఢిల్లీ, జనవరి 31: పెగాసస్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున.. దీనిపై ప్రత్యేక చర్చ అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత
పెగాసస్తో నిఘా దేశద్రోహమే న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో కేంద్రంపై విపక్షాల మండిపాటు.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చ లేవనెత్తుతామని వెల్లడి న్యూయార్క్ టైమ్స్ను సుపారీ మీడియాగా పేర్కొన్న బీజ�