సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక సమయంలో అత్యవసర విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో సోమవారం ఢిల్లీ 17 పరుగుల తేడాతో పంజాబ్ కి
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ లోయర్ ఆర్డర్ పోరాడింది. కానీ ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. ఆరంభంలోనే బెయిర్స్టో (28), ధవన్ (19) కొంత ఆడినా.. రాజపక్స (2), లియామ్ లివింగ్స్టన్ (3), కెప్టెన్ మయాంక్ అగ�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ తీవ్రంగా తడబడుతోంది. ఓపెనర్లు బెయిర్స్టో (28), ధవన్ (19) భారీ స్కోర్లు చెయ్యలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాజపక్స (4) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకోవా
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ తడబడుతోంది. భారీ షాట్లు ఆడిన జానీ బెయిర్స్టో (28) త్వరగానే అవుటయ్యాడు. ఆ తర్వాతవ వచ్చిన రాజపక్స (4)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. ఠాకూర్ వేసిన బంతిని మ�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్గా మారిన తర్వాత అద్భుతంగా రాణిస్తున్న జానీ బెయిర్స్టో (28) అవుటయ్యాడు. నోర్ట్జీ వేసిన నాలుగో ఓవర్లో షార్ట్ బాల్ను ఆడే క
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు చివర్లో తడబడ్డారు. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (32), మిచెల్ మార్ష్ (63) అద్భుతంగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన లలిత్ యాదవ్ (24) పెవిలియన్ చేరాడు. అర్షదీప్ సింగ్ వేసిన 11వ ఓవర్ చివరి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా ఆడ
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. డేవిడ్ వార్నర్ (0) తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 32) చెలరేగాడు. ఎడాప�
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు తొలి బంతికే షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. మొదటి బంతికే కీలక వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) తను
ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లూ ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సోమవారం నాడు కీలకమైన పోరుకు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. పంజాబ్ తాత్కాలిక కెప్టె్న్ మయాంక్ అగర్వాల్(99 న
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతికి డేవిడ్ మలన్(26) బౌల్డ్ కాగా, అదే ఓవర్
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(12), క్రిస్గేల్(13) స్వల్ప వ్యవధిలోనే పెవ�