సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు బుద్ధు డి బోధనలే శరణ్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సామ్రాట్ అశోక చక్రవర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ దమ్మ తీసుకున�
ఉండ్రుగొండను రాష్ట్రంలో నంబర్ వన్ టూరిజం స్పాట్గా మారుస్తామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టపై లక్ష్మీనరసిం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
బుద్ధవనం అద్భుత పర్యాటక ప్రాంతమని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి అన్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం బయటికి
కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేశ్రెడ్డికి ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ సీటు ఇస్తామని చెప్పింది.
Congress | ఆది నుంచి అసమ్మతి సెగలు కక్కుతున్న కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ల ఉపసంహరణ రోజూ నిరసనల సెగ తప్పలేదు. రెబల్స్తో పార్టీ జాతీయ నాయకులు జరిపిన చర్చల సందర్భంగా పలుచోట్ల నేతలకు టెన్షన్ తప్పలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూట�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని నమ్ముకుంటే నట్టేట ముంచారని, ఆత్మహత్యే శరణ్యమనేలా తన పరిస్థితి తయారైందని సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.