నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలో యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి 205 యూరియా బస్తాలు వచ్చాయి.
జీలుగ విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారం రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానుండగా ఆలస్యంగా విత్తనాల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. విత్తనాల కోసం కొన్నేండ్లుగా కనబడకుండా పోయిన పా�
వ్యవసాయ భూముల కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. నిత్యం వేలాదిగా ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా, పట్టాదారు పుస్తకాల జారీ ప్రక్రియ ఆరు నెలలుగా ఆగిపోయింది.
భూముల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్న వేళ.. 40 వేలకే నాలుగు ఎకరాల భూమి అంటే ఆశ్చర్యపోతున్నారా? అటవీ భూముల పోడు పట్టాలను ఆసరాగా చేసుకుని ములుగు జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూదందా ఇది. ఏజెన్సీ గ్రామాల్లో 1/70 చట్టం
సోయా కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారు. కానీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. ఇదేమంటే కేంద్రం ప్రారంభానికే పరిమితమని అధికారులు చెబుతుండడంతో రైతులు బిత్తర పోతున్నారు. అసలేం జరిగిందంటే.. సోయ�
ప్రభుత్వం ఇటీవల పంట రుణమాఫీ చేయడంతో రైతులు తిరిగి పంట రుణాలు తీసుకోవడం కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. రుణాలు మాఫీ అయిన రైతులకు రోజుకు 30 మందికే బ్యాంకు సిబ్బంది రుణాలు మంజూరు చేస్తుండ�
విత్తనాల కొరత రైతులను కలవరపెడుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో విత్తనాల కొరత ప్రారంభమైంది. విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను వరుసలో పెడుతున్నారు.
పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ భూమి హక్కు పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ బీ గోపి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోడు భూమ�
కొల్లూర్లోని ప్లాట్లకు సంబంధించిన భూములకు పాస్బుక్కులు జారీ చేయవద్దని కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ శరత్ను కోరారు.
పట్టా పాస్బుక్ ఉన్న రైతులందరికీ రుణాలు ఇస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టం చేశారు. డీసీసీబీ మహాజన సభ గురువారం హనుమకొండ జిల్లా పరిషత్హాల్ల�
కలెక్టర్ ఆమోదించగానే జారీ చేసేలా మార్పులు హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పు చేసింది. కలెక్టర్ అనుమతి ఇచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులకు పా