NDA | ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం (NDA Parliamentary party meeting) ఢిల్లీలో ప్రారంభమైంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో మోదీ ఇవాళ తొలిసారి సమావేశమయ్యారు.
Security Heightened | ఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం (Parliament premises) భద్రతా వలయంలోకి (Security Heightened) వెళ్లిపోయింది. మొన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారు.
MP Raghav Chadha: ఎంపీ రాఘవ్ చద్దాపై ఓ కాకి దాడి చేసింది. ఈ ఘటన పార్లమెంట్ ఆవరణలో జరిగింది. ఫోన్ మాట్లాడుతూ వస్తున్న ఆయనపై కాకి దూసుకువెళ్లింది. ఆయన తలపై పొడిగిచింది.ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నా�
Manipur | రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మూడు నెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ (Parliament)ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు (Opposition
చైనా అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్రం సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి.
Kangana Ranaut | ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది. ప్రస్తుతం కంగన ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తుండగా.. పార్లమెంట్ ప్రాంగణంలో సినిమా షూటి�