సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ పల్లెబా ట పట్టారు. దీంతో హైదరాబాద్ నుం చి విజయవాడ, కర్నూలు, తమిళనా డు వెళ్లే దారులన్నీ వాహనాలతో కికిరిసిపోయాయి.
Pantangi Toll Plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు ప్రజలు. సొంతూళ్లకు వెళ్లే వాహనాలకు రాజధాని నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రహదారులు వాహనాలకు కిక్కిరిసిపోయాయి.
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచే వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఆదివారం పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
జాతీయ రహదారులపై పెరిగిన టోల్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద పెరిగిన చార్జీలను
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద రూ.4.31 కోట్ల విలువైన 5.694 కిలోల బంగారాన్ని హైదరాబాద్ జోనల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు గురువారం రాత్రి పట్
Pantangi Toll Plaza | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయ