Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో.. ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. దాదాపు మ్యాచ్ను చేజార్చుకునే స్థితికి చేరుకున్నది. 193 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ఇండియా 82 పరుగులకే ఏడు వికె�
Akira Nandan | ఈ మధ్య సెలబ్రిటీలకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయడం, వాటిపై ఏదో రకమైన ట్రోలింగ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అకీరాని ట్రోల్ చేస్తుండడం చర్చ
England Squad అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో సూపర్ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. సిరీస్లో తమ జోరు కొనసాగించాలనుకుంటున్న బెన్ స్టోక్స్ బృందం పేస్ బలాన్ని మరింత పెంచుకుంది.
Rishabh Pant: లక్నో సూపర్ గెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు .. 30 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసింది. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు ఫ
Ind Vs Ban: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో.. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఇవాళ భోజన విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 205 రన్స్ చేసింది. గిల్ 86, పంత్ 82 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
Shubman Gill: శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతను హాఫ్ సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతనికి ఇది ఏడవ అర్థ సెంచరీ.
Yashasvi Jaiswal: బంగ్లాతో టెస్టులో జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో అతనికి ఇది అయిదవది. చెన్నై టెస్టులో ఇండియా ప్రస్తుతం 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 రన్స్ చేసింది.
Ind Vs Ban: బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో జైస్వాల, పంత్ నిలకడగా ఆడుతున్నారు. తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా మూడు వికెట్ల నష్టానికి 88 రన్స్ చేసింది. రోహిత్, గిల్, కోహ్లీలు త్వరగా పెవిలియ�
Varamala | వరమాల (Varamala) సమయంలో అనూహ్య సంఘటన జరిగింది. తొలుత వధువు, వరుడి మెడలో దండ వేస్తుంది. అనంతరం వరుడు ముందుకు వచ్చి వధువు మెడలో దండ వేస్తాడు. ఈ సందర్భంగా వరుడు ధరించిన పైజామా కిందకు జారుతుంది. దీనిని గమనించిన వధ
India vs Bangladesh first testబంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భోజన విరామ సమయానికి ఇండియా 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో తొలి సెషన్లో కీలకమైన మూడు వికెట్ల�
వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్పై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన భారత్.. ఇప్�
భారత్పై పాక్ విజయం కోహ్లీ పోరాటం వృథా మెరిసిన రిజ్వాన్ ఆసియాకప్ సూపర్-4 ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోటీమ్ఇండియా చేతిలో ఎదురైన పరాజయానికి పాకిస్థాన్ బదులు తీర్చుకుంది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డే సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు ఒత్తిడిలో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో భారత ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లిష్ ఆటగాళ్లను అల్లాడిస్తే.. రెండో పోరులో టాప్లే దానికి బదులు తీర్చుకు�