ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తొలుత షీటీమ్స్కు ఫిర్యాదు చేయగా, పంజాగుట్ట పోలీస్స్టేషన్కు కేసు బదలాయించారు.
KA Paul | ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేఏ పాల్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. దాంతో పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) ఆయనపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించిన విషయం
Panjagutta police seize Vishnupriya's phone | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోటు చేస్తున్న టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సహా
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీసులు పెట్టిన ఫోన్ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై మరో నిందితుడు టీ వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ మోహన్కుమార్
ఫోన్ల ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయరాదని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.
చేయని తప్పునకు నిమ్స్ కార్మికుడిని పోలీసులు చితకబాదారు. చివరకు తప్పు చేయలేదని నిర్ధారణ కావడంతో అతడిని నిర్లక్ష్యంగా ఆస్పత్రి గేటు ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ అవమానీయ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరి�
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో తప్పులు దొర్లాయని సరిచేసి సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel) కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును మరో 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోరారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజ