ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో తప్పులు దొర్లాయని సరిచేసి సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel) కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావును మరో 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోరారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజ
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది.
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ స్టాన్లీ గోవా జైల్లో ఉంటూ.. అక్కడి నుంచే డ్రగ్ డీలింగ్ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల టీ నాబ్, పంజాగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్ చేసిన నైజీరియాకు చెందిన
బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్పై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన రోడ్డు ప్రమాద కేసులో సీఆర్పీసీ చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
Tony | డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీని పోలీసులు నేటి నుంచి విచారించనున్నారు. పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.