పాన్ కార్డు -ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువును మూడు నెలల పాటు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31తో ముగియాల్సిన తుది గడువును జూన్ 30 వరకు పొడిగించింది.
మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో పాటు ఐదు ముఖ్యమైన పనులకు సైతం గడువు తీరుతుంది. వీటిని పూర్తి చేసుకోవడానికి ఇంకా ఐదు రోజులే గడువు ఉంది కాబట్టి త్వరపడాల్సిన అవసరం ఉంది.
PAN-Aadhar Link | ఈ నెల 31లోపు పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాన్కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిందే. లేదంటే పనికి రాని పాన్ కార్డును కేవైసీగా వివిధ ఆర్థిక లావాదేవీలకు అనుమతించబోమని ఆదాయం పన్
Aadhaar- PAN Link | వచ్చే మార్చి నెలాఖరులోపు పాన్ కార్డులను ఆధార్ తో అనుసంధానించకుంటే పన్ను చెల్లింపుదారులు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీబీడీటీ చైర్ పర్సన్ నితిన్ గుప్తా హెచ్చరించారు.
నిర్దిష్టమైన ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలకు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను గుర్తింపు పత్రంగా (కామన్ ఐడెంటిఫయర్) ఉపయోగించవచ్చని కేంద్రం బుధవారం తెలిపింది.
PAN card | ఇక నుంచి అన్ని డిజిటల్ వ్యవస్థల్లో ఉమ్మడిగా గుర్తింపు కార్డుగా పాన్ కార్డు వాడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
పాన్కార్డుతో ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచేది లేదని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. మార్చి 31లోగా ఆధార్తో లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లదని స్పష్టంచేసింది.
PAN - Aadhar Card Link | పాన్ - ఆధార్కార్డుల అనుసంధానంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్ అనుసంధానం చేయని పాన్కార్డులు పని చేయవని హెచ్చరించింది. ఆధార్ అనుసంధానం లేని పాన్కార్డులు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి