సీఎం రేవంత్రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రేపు కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని
.. యంగ్ ఇండియా ఇంటర్�
Mahabubnagar | తెలంగాణ వచ్చినంక కేసీఆర్ నేతృత్వంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో మహబూబ్ నియోజకవర్గంలో సుమారు రూ.9 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మన్యంకొండ దేవస్థానం వద్ద తెలంగాణలో తొలి రో
Palamuru Rangareddy Project | పాలమూరు గడ్డపై అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు.
CM KCR | రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారు. శనివారం నాగర్క�
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేయబోతున్నా
కాలగమనంలో ఎప్పుడోగానీ అద్భుతాలు చోటు చేసుకోవు. దశాబ్దాలు గడిస్తే గానీ అచ్చెరువొందే సందర్భాలు తారసపడవు. అలా సాక్షాత్కరించిన నిఖార్సైన నిజాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. ఈ చారిత్రక సత్యం తెలంగాణ పుర�
మాది నల్లగొండ జిల్లా, దేవరకొండ మండలం, తాటికోలు గ్రామం. మా ఊరి ప్రజల తాగు, సాగు నీటికి ఊరిలోని వాగే జీవనాధారం. వాగు ఎండిపోతే ఊరు తల్లడిల్లేది. వాగు వెంబడున్న వ్యవసాయ బోర్ల ను ఈ కారుకు బందు పెట్టాలని గ్రామ పెద�
దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా, ఉమ్మడి పాలమూరు జిల్లాను కోనసీమలా మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శనివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాప�
2003 మార్చి 2న మహబూబ్నగర్ పట్టణంలోని టౌన్హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకా�
PRLI | పాలమూరు ప్రజల దశాబ్దాల కాల సాకారం కాబోతున్నది. బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను సైతం కృష్ణమ్మ తడుపబోతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కల్వక�
‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు’లో సర్వం కోల్పోయినా తెలంగాణ సర్కారు తీసుకొన్న చర్యలతో వారంతా కోటీశ్వరులయ్యారు. వారికి అడిగినంత పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడంతో మరోచోట భూములు కొన్నారు.
రంగారెడ్డి జిల్లా.. కృష్ణా బేసిన్లో 95 శాతం విస్తరించి ఉన్నా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు నోచుకోని ప్రాంతమిది. 14 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి ఉన్నా.. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులే దిక్కు తప్ప ఒక్క మ�
సమైక్య పాలకుల వివక్షతో సాగు, తాగునీటికి అల్లాడిన పాలమూరు గడ్డపై నేడు సీఎం కేసీఆర్ జల సంకల్పంతో నీటిసవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారు చేపట్టిన సమ్మిళిత చర్యల ఫలితంగా పాలమూరులో కరువు ఛాయలు కను�
Palamuru-Rangareddy Lift Irrigation | కాకతీయులు కొండల మధ్యలోని లోతట్టు ప్రాంతాల్లో చెరువులను నిర్మించారు. దీంతో గుట్టలు సహజ గట్లలా ఏర్పడి జలాశయపు ఖర్చును తగ్గించడమేగాకుండా.. చిరకాలం పాడవకుండా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. కొం�