వికారాబాద్ జిల్లా ప్రజల ఆశలు ఆడియాశలయ్యాయి. ఏడాదిలో జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరొస్తుందని సంతోషిస్తున్న తరుణంలో రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. కేవలం తాను ప్రాతినిథ్యం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లను ఎప్పుడు పూర్తి చేస్తారు? వాటి నుంచి రైతులకు ఎప్పుడు నీరందిస్తారు? అని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్వరగా ప్రాజెక్టుల పన
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 90శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
కృష్ణానది జలాల్లో హక్కులు కోల్పోయే పరిస్థితులను కాంగ్రెస్ తీసుకొస్తున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా నది ఆధారిత ప్రాజెక్టులను అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆ ధ్వర్యంలోని ప్రభుత్వం సిద్ధమవ్వడంతో రాబ�
కల్వకుర్తిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. సభా ప్రాంగణంతోపాటు కల్వకుర్తి పట్టణం గులాబీమయంగా మారింది. సభ విజయవంతం కావడంతో గులాబీశ్రేణుల్లో జోష్ నిండింది. ముఖ్యమంత్రి కే�
ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పూజలు చేశారు. సెంటిమెంట్ ప్రకారం.. నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన�
నాడు!
కృష్ణమ్మ తలాపున ఉన్నప్పటికీ
కుటుంబాలను సాకలేక వెతలు గతికి
వలస కూలీలుగా బతుకులు చితికి
మనిషిగా మనుగడే బెరికి
కలరు మాకు మహా నాయకులు
ప్రజల గోడు పట్టని గత దొరబాబులు
ప్రజా సేవకుల మనే ఓట్ల పీడకులు
పచ్�
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రానున్న ఎన్నికల్లో మరోసారి షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివ�
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కావటంతో జడ్చర్ల నియోజకవర్గంలోని 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన�
తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కరువుకు పాతరేసేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు, గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయిస్తున
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�