పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ జాతీయులు, వలసదారులను స్వదేశానికి పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ అధికార యంత్రాంగం 60 మంది పాకిస్థానీయులతో సిద్ధం చేసిన జాబితా�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్లో పాకిస్థానీయులు ఉండకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు పాకిస్థానీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ నుంచి షార్ట్టర్మ్ వీసాపై నగరానికి
Pakistanis | పహల్గాం దాడి ఘటన అనంతరం పాకిస్తాన్పై భారత్ కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో పాకిస్తానీలను స్వదేశానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక రాష్ట్రాల్లో ఆ
మహారాష్ట్రలో దాదాపు 5 వేల మంది పాకిస్థానీలు నివసిస్తున్నారని, వీరిలో స్వల్ప కాలిక వీసాలు ఉన్న 1,000 మందిని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లవలసిందిగా ఆదేశించామని రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ శ�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట
Drugs Recovered | అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఆరుగురు పాకిస్తానీ పౌరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పెద్ద ఎ�
Greece boat tragedy | యూరోప్ ( Europe)లోని గ్రీస్ (Greece) సమీపంలో ఇటీవల ఘోర పడవ ప్రమాదం (boat tragedy) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను (human traffickers) పాకిస్థాన్ తాజాగా అరెస్ట్ చేసింది.
ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలకు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఓ సలహా ఇచ్చారు. టీ తాగడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.