పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ (68) శనివారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ అయిన ఆయన దేశాధ్యక్ష పదవిని చేపడుతుండటం ఇది రెండోసారి. పీపీపీ, పీఎంఎల్-ఎన్ మద్దతుతో పోటీ �
Cyber Attack | ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామ మందిరం రూపుదిద్దుకున్నది. ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేత్రపర్వంగా సాగింది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం దేశ విదేశాల నుంచి
PM Modi | పొరుగు దేశం పాకిస్థాన్ నూతన ప్రధాని ( Pak PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు.
1960లో పాకిస్థాన్తో ఒప్పందం జరిగినప్పటికీ రావి నదిపై ఆనకట్టను నిర్మించడంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాక్కు అప్పనంగా నదీ జలాలు అందడంపై స్పందించిన పీవీ నరసింహారావు అప్పటి ప్రధాని హోదాలో 1995లో కండి ప్రా�
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆదివారం పాక్ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధాని ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించారు. 336 మంది సభ్యులు గల సభలో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్�
T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లో టోర్నీ ఏదైనా భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అంటే అభిమానులకు పండుగే. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్థాన్లు ఎక్కడ తలపడినా ఇరుదేశాల ఫ్యాన్స్తో స్టేడియం నిండిపోత�
చైనా నుంచి పాకిస్థాన్కు అణు సంబంధ సరుకుతో వెళ్తున్న ఒక నౌకను ముంబైలోని హ్నవా శెవా పోర్టులో భారత భద్రతా దళాలు అడ్డుకుని సీజ్ చేశాయి. అణు, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వినియోగించే సరుకు ఉండటంతో దీనిని స�
Pakistan | సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్కు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పలు సూచనలు చేసింది. పన్నులు పెంచడంతో పాటు, పన్ను స్లాబ్లను తగ్గించడం, మినహాయింపునకు స్వస్తి పలకడం తది�
Pakistani air hostesses | పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్లు కెనడాలో మాయమవుతున్నారు. తాజాగా కెనడాలో విమానం ల్యాండ్ అయ్యిన తర్వాత ఒక ఎయిర్ హోస్టెస్ రూమ్ నుంచి అదృశ్యమైంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)కు �
సీనియర్ పీఎంఎల్-ఎన్ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్(50) పంజాబ్ ప్రావిన్స్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన ఎన్నికలను ఇమ్రాన్ ఖాన్ మ�
జమ్ము కశ్మీర్లోని రావి నదిపై భారత్ కొత్త వంతెన నిర్మించింది. దీని వల్ల ఇకపై పాకిస్థాన్లోకి ఆ నదీ జలాలు వెళ్లడం ఆగిపోయింది. కొత్త వంతెన కారణంగా స్థానిక పొలాలకు తగినంత సాగునీరు అందనుంది.