Pakistan's caretaker PM | పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా (Anwaar ul Haq Kakar) అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ శన
India - Pakistan : భారత్, పాకిస్థాన్ అంటే ఉప్పునిప్పు! ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ యుద్ధాన్ని తలపిస్తుంది. చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం కోట్లాది మంది ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ నెలాఖర్లో మొదలవుతున్న ప్రతిష్�
ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సర్కార్ సిఫారసు మేరకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ రద్దు అయ్యిందని బుధవారం అర్ధరాత్రి అధ్యక్ష కార
జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి పాకిస్థాన్ ప్రభుత్వం లేఖ రాసింది. పార్లమెంట్ గడువు మరో మూడు రోజులు ఉండగానే రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం గమనార్హం. ఎన్నికలకు మరింత గ�
World Cup 2023 | వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది. 9 మ్యాచ్ల తేదీలు, ప్రారంభ సమయాలను తేదీలను మార్చింది. భారత్ - పాక్ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14వ తేదీకి మార్చింది. ఈ మ్యాచ్ అహ్మదాబ�
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్, పాకిస్థాన్ హాకీ జట్లు ఒకే గ్రూపులో కొలువుదీరాయి. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియా గేమ్స్కు తెరలేవనుంది. పురుషుల కేటగిరీలో చిరకాల ప్రత్యర్థులు భారత్�
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో (Balochistan) భారీపేలుడు (Blast) సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ క
జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో (Poonch) నియంత్రణ రేఖ (LoC) వెంబడి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు (Infiltration) ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను (Terrorists) భద్రతా బలగాలు అంతమొందించాయి.
పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి బోల్తాపడిన ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.
train derails in Pakistan | ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
భౌగోళిక సరిహద్దులు చెరిపేస్తూ ఇటీవల పలు వివాహాలు జరుగుతున్న క్రమంలో ఈ తరహా ఘటన మరొకటి వెలుగుచూసింది. పాకిస్తాన్ మహిళకు భారత వీసా లభించకపోవడంతో జోధ్పూర్కు చెందిన వ్యక్తిని ఆమె వ�
చైనాలో (China) ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రాజధాని బీజింగ్కు (Beijing) 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెజౌ (Dezhou) నగరంలో వేకువజామున 2.33 గంటలకు భూమి కంపించింది.