Indian Air Force | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఎయిర్ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. వాయుసేన బుధవారం భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించబోతున్నది. రాజస్థాన్తో సహా ప�
ఆన్లైన్లో పరిచయమైన మహిళను కలవడం కోసం అక్రమంగా పాకిస్థాన్లోకి ప్రవేశించిన ఉత్తరప్రదేశ్ యువకుడిని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్లోని పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం.. కట్కారి గ్రామస్థుడైన బాదల్
ఆప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వ దళాలు శనివారం పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్పై దాడులు చేశాయి. పాక్ ప్రతిస్పందిస్తూ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆప్ఘన్ సైనికులు, ఓ పాకిస్థానీ సైనికుడు మరణ�
Apache Helicopter Squadron | పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ను భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే నాటికి మొదటి బ్యాచ్ అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇక్కడకు చేరుతాయని ఆర్మీ అధికారుల�
Drone shot down | ఇండో-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ (BOP) డాక్ వద్ద పాక్ ప్రయత్నాలను భారత దళాలు తిప్పికొట్టాయి. మంగళవారం రాత్రి గంటలకు సరిహద్దులో దట్టమైన పొగమంచులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నా�
ఈ నెల 7 న జరిపే ఈ భారీ సైనిక డ్రిల్లో 148 యుద్ధవిమానాలు పాల్గొననున్నాయి. రాఫెల్, తేజస్, సుఖోయ్-30.. మూడు రకాల జెట్లతో 'ట్రాన్స్ఫార్మర్ ఏరోబాటిక్ డిస్ప్లే' నిర్వహిస్తున్నారు. వీటితోపాటు చినూక్, ఎంఐ17వీ5,...
న్యూఢిల్లీ: భారత్లో పర్యటించే టూరిస్టుల కోసం అమెరికా అడ్వైజరీ జారీ చేసింది. ఇండియా వెళ్లే టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ నేరాలు, ఉగ్రవాదం ఎక్కువగా ఉన్నట్లు తమ అడ్వైజరీలో ఆ దేశం పేర్�
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్లోని బీఓపీ రోరన్వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వ