పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్తో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థానీ బలగాలు సోమవారం రాత్రి వరుసగా ఐదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ప�
Pakistan Army : భారత్కు చెందిన క్వాడ్కాప్టర్ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వద్ద ఎయిర్స్పేస్ ఉల్లంఘించినట్లు పాక్ ఆరోపించింది. మరో వైపు ఓ దౌత్యవేత్తతో పాటు ఏడుగురు సిబ్బంది వాఘా బోర్డర్
మరోసారి భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పిడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిచిన పాక్ సైన్యం కాల్పులకు పాల్ప
జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యం పన్నాగాన్ని భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. అయిదుగురు చొరబాటుదారులను మట్టు బెట్టినట్టు సైన్యం వెల్లడించింద�
Line of Control: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. రేఖను దాటిన తర్వాత జరిగిన మైన్ బ్లాస్ట్తో ఆ దేశం ఫైరింగ్ చేపట్టింది. దానికి భారత బలగాలు కౌంటర్ ఇచ్చినట్లు మన ఆర్మీ తెలిపింది.
పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)రెచ్చిపోయింది. ‘ఆపరేషన్ హెరాఫ్' పేరుతో బలోచిస్థాన్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. సైనిక స్థావరాలు, పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్
Pakistan Army | ముస్లిం దేశమైన పాకిస్థాన్లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్గా క్రైస్తవ మైనారిటీకి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ (Helen Mary Roberts) నియమితులయ్యారు.
అర్ధరాత్రి వేళ అఫ్గానిస్థాన్పై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. పాక్టికా ప్రావిన్స్లోని బర్మాల్ జిల్లాలో, ఖోస్ట్ ప్రావిన్స్లోని సెపెరా జిల్లాలో ఈ దాడులు జరిగాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రముఖ శారద ఆలయం పరిసరాలను పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిందని సేవ్ శారద కమిటీ (ఎస్ఎస్సీ) వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత చెప్పారు. ఆ స్థలంలో కాఫీ హోంని కూడా ఏర్పాటు చేసిం�
Explosion | పాకిస్థాన్ అణు విభాగం వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించింది. (Explosion) ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు సంఘటనా స్థలం వైపు దూసుకెళ్లాయి. పాకిస్థాన్లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
వాఘా: 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ స్వీట్లు పంచుకున్నారు. వాఘా-అత్తారి బోర్డర్ వద్ద రెండు దేశాల సైనికులు గ్రీటింగ్స్ తెలుపుకున్నారు. ఇక ఢిల్లీలో ర�
Jammu Kashmir | భారత్కు చెందిన ఓ వ్యక్తి 29 ఏండ్ల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాడు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం భారత్కు తిరిగొచ్చిన ఆ వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అపూర్వమైన స్�
ISI chief : పాకిస్తాన్ ఆర్మీ బుధవారం అనూహ్య నిర్ణయాలు తీసుకున్నది. పలువురు ఉన్నతాధికారులను ఆకస్మికంగా బదిలీ చేసింది. వీరిలో ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్గా ఉన్న...
Badri Battalion : ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ దేశాన్ని పాలించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా చేతులెత్తేసిన ఆర్మీ స్థానంలో...