జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో వాయుసేనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మూడు నెలల తర్వాత ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ప్రజలతో పంచుకు
ఉగ్రవాదంపై పోరులో చారిత్రక దృష్టాంతంగా ‘ఆపరేషన్ సిందూర్' నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆమె గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
Amarnath Yatra | కశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకూ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Amarnath Yatra | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. జమ్ము కశ్మీర్లోనూ కుండపోత వర్షాలతో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు తాత్కాలిక బ్రేక్ పడిం�
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అమర్నాథ్ యాత్రపై ప్రభావం చూపింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు పది శాతం మేర తగ్గాయి.
Pahalgam | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాం (Pahalgam)కు పర్యాటకులు (Tourists) క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఎక్స్ వేదికగా షేర్ చేశ�
Pahalgam | ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గాం (Pahalgam) లో మారణహోమం సృష్టించిన నలుగురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు నిందితులు పర్వీజ్ అహ్మద్ జోతర్ (Parvaiz Ahmad Jothar), బషీర్ అహ్మద్ జోతర్ (Bashir Ahmad Jothar) లను ఎన్ఐఏ అధికారులు ఇవాళ జమ్�
PM Modi: పెహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేసిన మానవత్వంపై, కశ్మీరీలపై పాకిస్థాన్ దాడి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాక�
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIO)కు అక్రమంగా భారత సంస్థలకు మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న రాజస్థాన్కు చెందిన కాసిమ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతంరం జమ్ముకశ్మీర్లో ఉగ్ర మూకల ఆటకట్టించేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) టెర్రరిస్టులను అరెస్టు చేశారు.
Omar Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) సమీపంలోగల బైసరన్ లోయ (Baisaran valley) లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) తో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. ఇవాళ ఆ ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశంలో జమ్ముకశ్మీర్ క్యాబినెట్ ప్రత్యేక
పహల్గాం హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల ఎన్ కౌంటర్ హత్యలపై స�