కాకతీయ కళాతోరణం రాచరికం కాదని.. అది ఓరుగల్లు రాజసం అని.. తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించే నిర్ణయాన్ని వాయిదా వేయడం కాదు.. విరమించుకునే వరకూ నిరసనలు ఆపే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి�
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించి ఓరుగల్లు కీర్తిని తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘కేసీఆర్ ఆనవాళ్లు’ ఉండకూడదనే అక్కసో.. లేక చారిత్రక ప్రాధాన్యతప�
ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓరుగల్లు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాకతీయ కళాతోరణం, స్వాగత తోరణం, ద్వారతోరణం, విజయ తోరణం, శిలాతో�
ఇన్నిరోజులూ మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన అత్యాధునిక కార్లు ఇప్పుడు ఓరుగల్లులో దర్శనమివ్వనున్నాయి. బ్రాండెడ్ కంపెనీల హైరేంజ్ కార్లు కొనాలనుకునేవారికి ఇక్కడే సువర్ణావకాశం రాబోతున్నది.
‘ఓరుగల్లు అంటేనే ఉద్యమాల వీరగడ్డ.. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో గులాబీ జెండా ఎగరాలి.. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలి’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెం�
ఈషా రెబ్బా.. పేరులో ఉత్తరాది వాసనలు కనిపిస్తున్నా.. మాటలో మాత్రం తెలంగాణ ఘాటు తెలిసిపోతుంది. తను ఓరుగల్లు బిడ్డ. అయితేనేం, పరిధులు గీసుకోలేదు. అందుకే తమిళ, మలయాళ పరిశ్రమలో కూడా పేరు తెచ్చుకుంది.
కళల కాణాచిగా గుర్తింపు పొందిన ఓరుగల్లు ప్రాశస్త్యాన్ని ఒక్కమాటలో వర్ణించలేం. సహజకవి బమ్మెర, తొలి తెలుగు విప్లవకవి సోమనాథుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాశరథి, కాళోజీ సోదరుల స్ఫూర్తితో ఇక్కడి కవులు, ర�
చారిత్రక ఓరుగల్లు నగరంలోని భద్రకాళి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహ్మోత్సవ
కళా తపస్వి, సంగీత దర్శకుడు, నటుడు కే విశ్వనాథ్కు ఓరుగల్లుతో మధుర స్మృతులున్నాయి. లలిత క ళల నేపథ్యంలోనే విశ్వనాథ్ అనేక సినిమాలు తీయగా, అయనను ఎక్కువ మంది అభిమానించేవారు.
ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్నవాటిని కూడా రాకుండా చేసి యువతలో ఆగ్రహానికి కేంద్ర సర్కారు ఆజ్యం పోసింది. ‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది’ అని ఆశలు పెట్టుకున్నవారికి బీజేపీ సర్కారు మొం�
మధ్య యుగ చరిత్రలో తెలంగాణ రాజకీయ అధికారానికి చిహ్నాలుగా రెండు కోటలు కనిపిస్తాయి. మొదటిది ఓరుగల్లు, రెండోది గోల్కొండ. అయితే 16వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ కేంద్రంగా మారే వరకు, తెలంగాణతో పాటు బీదర్, రాయచూ�
మంత్రి సత్యవతి రాథోడ్| గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృతంగా పర్యటించారు.