ఓరుగల్లు సాహితీ ‘రుద్రమ’గా పిలుచుకునే అనిశెట్టి రజిత (67) సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ప్రజాస్వామికవాదిగా, స్త్రీ చైతన్యస్రవంతిగా అప్రతిహతంగా కొనసాగిన ఆమె ప్రస్థానం మ�
కాకతీయుల రాజధాని ఓరుగల్లులో 1886లో నిజాం అసఫ్ జాహీల హయాంలో కట్టిన సుబేదారి బంగ్లాకు నేటితో 140 ఏళ్లు నిండనున్నది. నిజాం కాలం నుంచి పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ బంగ్లా నేటికీ చెక్కు చెదరలేదు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్సే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. ఈ విషయం గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప�
వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో వరంగల్ గుర్తింపును మరింత ఇనుమడింపచేసేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది.
అమెరికాలో ఓరుగల్లు యువకుడు మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ఆయన చనిపోయినట్టు శుక్రవారం కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెం�
కాకతీయ కళాతోరణం రాచరికం కాదని.. అది ఓరుగల్లు రాజసం అని.. తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించే నిర్ణయాన్ని వాయిదా వేయడం కాదు.. విరమించుకునే వరకూ నిరసనలు ఆపే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి�
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించి ఓరుగల్లు కీర్తిని తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘కేసీఆర్ ఆనవాళ్లు’ ఉండకూడదనే అక్కసో.. లేక చారిత్రక ప్రాధాన్యతప�
ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓరుగల్లు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాకతీయ కళాతోరణం, స్వాగత తోరణం, ద్వారతోరణం, విజయ తోరణం, శిలాతో�
ఇన్నిరోజులూ మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన అత్యాధునిక కార్లు ఇప్పుడు ఓరుగల్లులో దర్శనమివ్వనున్నాయి. బ్రాండెడ్ కంపెనీల హైరేంజ్ కార్లు కొనాలనుకునేవారికి ఇక్కడే సువర్ణావకాశం రాబోతున్నది.
‘ఓరుగల్లు అంటేనే ఉద్యమాల వీరగడ్డ.. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో గులాబీ జెండా ఎగరాలి.. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలి’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెం�
ఈషా రెబ్బా.. పేరులో ఉత్తరాది వాసనలు కనిపిస్తున్నా.. మాటలో మాత్రం తెలంగాణ ఘాటు తెలిసిపోతుంది. తను ఓరుగల్లు బిడ్డ. అయితేనేం, పరిధులు గీసుకోలేదు. అందుకే తమిళ, మలయాళ పరిశ్రమలో కూడా పేరు తెచ్చుకుంది.
కళల కాణాచిగా గుర్తింపు పొందిన ఓరుగల్లు ప్రాశస్త్యాన్ని ఒక్కమాటలో వర్ణించలేం. సహజకవి బమ్మెర, తొలి తెలుగు విప్లవకవి సోమనాథుడి వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాశరథి, కాళోజీ సోదరుల స్ఫూర్తితో ఇక్కడి కవులు, ర�
చారిత్రక ఓరుగల్లు నగరంలోని భద్రకాళి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహ్మోత్సవ
కళా తపస్వి, సంగీత దర్శకుడు, నటుడు కే విశ్వనాథ్కు ఓరుగల్లుతో మధుర స్మృతులున్నాయి. లలిత క ళల నేపథ్యంలోనే విశ్వనాథ్ అనేక సినిమాలు తీయగా, అయనను ఎక్కువ మంది అభిమానించేవారు.