ప్రభుత్వ భూములను పరిరక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధరణి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సెక్షన్ స�
భానుడు క్రమక్రమంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నుంచే ఎండలు దంచికొట్టే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఎ�
మోరంచపల్లి గ్రామ పరిస్థితిని అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన సుమారు 900 మందిని గణపురం మండలం కర్కపల్లి పాఠశాల, గాం
రాష్ట్రంలో భానుడి ప్రతాపం బెంబేలెత్తిస్తున్నది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రచార హోరుతో కళకళలాడాల్సిన రాష్ట్రం.. సూర్యుడి ప్రకోపానికి మధ్యాహ్నం పూట దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నది.
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యం మేరకు లేబర్ సమీకరణ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు �
వేసవి, వానకాలాల్లో పిల్లలకు డయేరియా సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని అందువల్ల ఆ వ్యాధి నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు.
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఎస్సెస్సీ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండలాల వారీగా పదో తరగతి పరీక్షలు ని�