దేశంలో తొలి ఆర్గానిక్ ఐస్క్రీం బ్రాండ్ ఐస్బర్గ్ విస్తరణ బాట పట్టింది. వచ్చే రెండేండ్లకాలంలో మరో 25 అవుట్లెట్లను తెరువాలనుకుంటున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో సుహాస్ శెట్టి తెలిపారు.
జేఈఈ మెయిన్ 2 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షలో ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు విద్యార్థులు, నిపుణులు తెలిపారు. గణితం కాస్త కఠినంగా, ఫిజిక్స్ సులభంగా వచ్చినట్టు వెల్లడించారు. గణితం�
ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించుకోవచ్చు. బయో ఇన్టెన్సివ్ గార్డెనింగ్ విధానంలో పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సా
బ్లాక్, రెడ్ రైస్.. పక్కా దేశవాళి రకాలు. బ్లాక్ రైస్ రకాల్లో ఒకటైన ‘బర్మా’ను అస్సాం, మణిపూర్, మేఘాలయ రాష్ర్టాల్లో ఎక్కువగా పండిస్తారు. రెడ్ రైస్లో ‘నవారా’ రకం కేరళలో పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండు రకా
‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఇది పూర్తి ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం. రెండు గంటలపాటు ప్రేక్షకుడిని నవ్వించడమే ధ్యేయంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది’ అన్నారు చిత్ర దర్శకుడు రమేష్ చెప్పాల. పద్మ, ప్రసన్న, మా�
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నా. కానీ, పలు రకాల దోమలు, ఈగలు, మిడతలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రసాయన మందులు వాడకుండా, వీటిని నివారించే మార్గాలు ఏమిటి
దేశంలో సేంద్రియ సాగుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. దేశంలో ఎన్ని రాష్ర్టాలకు సేంద్రియ సేద్యానికి కేంద్రం సహకరిస్తున్నదని