వరుణ్తేజ్ కథానాయకుడిగా శక్తిప్రతాప్సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సిద్ధు ముద్దా, నందకుమార్ అబ్బినేని
Operation Valentine | ‘2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు వీరమరణం పొందారు. దానికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 14న ఆపరేషన్ నిర్వహించింది.
‘దేశంకోసం ప్రాణాలను పణంగా పెట్టే వీరసైనికుల గాధలపై రీసెర్చ్ చేసి, నేరుగా వారిని కలిసి, వారి సూచనలను కూడా తీసుకొని తయారు చేసుకున్న కథ ‘ఆపరేషన్ వాలంటైన్'. ఇలాంటి కథలు చూసినప్పుడు మనసంతా ఉద్వేగంతో నిండి�
‘ప్రేక్షకులు పెట్టే ప్రతి పైసాకి న్యాయం చేయాలనే సంకల్పంతోనే సినిమాలు చేస్తుంటాను. సినిమా సినిమాకూ ప్రేక్షకులకు కొత్త అనుభూతుల్ని పంచుకుంటూ వెళ్లడం నటుడిగా నా ధర్మం. ఆ పాషన్తో చేసిన సినిమానే ‘ఆపరేషన్
‘ఆపరేషన్ వాలెంటైన్' చిత్ర బృందం గురువారం పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించింది. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు హీరో వరుణ్తేజ్, కథానాయిక మానుషి చిల్లర్తో పాటు చిత్రబృందం నివాళులర్పించింది.
వరుణ్తేజ్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్'. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి.
దేశ రక్షణలో ప్రధాన భూమిక పోషించే త్రివిధ దళాల్లో ఒకటైన వైమానిక దళం శక్తి సామార్థ్యాలను, విధి నిర్వహణంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను, దేశ రక్షణ విషయంలో రాజీలేని పోరాటాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చి�
వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్'. శక్తిప్రతాప్ సింగ్ దర్శకుడు. మానుషి చిల్లార్ కథానాయిక. సందీప్ ముద్దా నిర్మాత. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున�
వైమానిక వీరుల పరాక్రమాలను, విధి నిర్వహణలో వారు ఎదుర్కొన్న సవాళ్లను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్'. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి శక్తిప్రతాప్ సింగ్ దర