Open School | ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ స్కూల్ సర్టిఫికెట్లతో సమానమని పాపన్నపేట మండల విద్యాధికారి (ఎంఈఓ) ప్రతాప్రెడ్డి వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఫీజు గడువు ఉందని ఈ అవకాశాన్ని స�
జగిత్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ కు సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా దానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి పోస్టర్ను జిల్లా విద్యాధికారి రాము సోమవారం ఆవిష్కరించారు.
ఓపెన్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్ చదవడానికి ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 26వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను www. telangana open school.org. వెబ్సైట్లో ఉంచారు.
ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ�
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అక్టోబర్లో పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలను వెల్లడించారు. పదోతరగతిలో 35.69%, ఇంటర్మీడియట్లో 53.37% మంది పాసయ్యారు.
విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతులు, ఉన్నత చదువులు అవసరమైన వారికి ఓపెన్ స్కూల్ విద్య ఓ వరంగా మారింది. సార్వత్రిక విద్యా విధానంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానంలో చదువుకునేందుకు ఖమ్మం, క�
ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్టికెట్లను బుధవారం నుంచి www.telanganaopenschool.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 18 వరకు �
31 నుంచి పరీక్షలు.. ఓపెన్ ఇంటర్వి కూడా హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఓపెన్ టెన్త్లో ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ ఎస్సెస్సీ తరహాలోనే ఓపెన్ స్కూల్స్కు కూడా 70 శాతం సిలబ
మే/జూన్ నెలలో నిర్వహించనున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) శనివారం తత్కాల్ స్కీంను ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన
దూర విద్య| రాష్ట్రంలో దూర విద్యావిధానంలో పదో తరగతి, ఇంటర్ దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించారు.