ఇసుక కొరత మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్కు రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయితే, మెదక్ జిల్లాలో రీచ్లు, క్వారీలు లేకపోవడంతో నిర్మాణాలకు కావాల్సిన ఇసుక లభ
కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్లో భగభగ మండుతున్నాయి. ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండగా.. అదే దారిలో వెజిటేబుల్స్ రేట్స్ కూడా రెట్టింపు(డబుల్) అయ్యాయి.
సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా స్థిరత్వం లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్న�
నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధంతోపాటు ఎంఎస్పీ ధరల కంటే తక్కువకే కేంద్రం గోధుమలను ఓపెన్ మార్కెట్లో విడుదల చేయటం వల్ల రైతులకు రూ.45 వేల క�
దేశీయ అవసరాల కోసమని, ధరలను అదుపులో ఉంచేందుకని కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధం పెద్దగా ఫలితం చూపలేదు. అధిక డిమాండ్, తక్కువ సరఫరా నేపథ్యంలో దేశంలో గోధుమల ధర మంగళవారం ఆరు నెలల గరిష్ఠానికి �
రాష్ర్టాలకు బియ్యం అమ్మేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసింది. నిన్నమొన్నటి వరకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్)లో భాగంగా ఇటు ప్�
బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం సమీపంలో భారత్మాల రోడ్డు కోసం భూము లు కోల్పోయిన రైతులు డిమాండ్ చేశారు.