లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ �
Property Tax | జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో గత ఏడాది గణంకాలను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1917 కోట్లు వసూలు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2038.42 కోట్లు వసూలైందని కమిషన�
జీహెచ్ఎంసీలో వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు స్పందన కరువైంది. ఈ నెల 7న సర్కార్ ఆస్తిపన్ను బకాయిదారులు సంబంధిత బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం వడ్డీ రాయితీ పొందాలని ఓటీఎస్కు అవకాశం కల్పించింది. భారీ ఎ�
దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జల మండలి అందుబాటులోకి తెచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)పై జల మండలి స్వరం మార్చింది. ఇక రిక్వెస్టులు ఉండవు.
దీర్ఘకాలికంగా నల్లా పెండింగ్లో ఉన్న వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చిన ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అమల్లో ఐటీ అధికారుల నిర్లక్ష్యంపై జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ సీరియస్ అయ్యారు. సాంక
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నీటి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అవకాశాన్ని కల్పిస్తూ ఈ నెల 4న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. 31లోగా న
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నీటి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మళ్లీ ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల మొదటి నుంచి ఈ ప�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)... ఎన్పీఏ ఖాతాదారులకు శుభవార్తను అందించింది. తమ బకాయిలను వన్టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘సంఝౌతా కార్నివాల్(రుణ విముక్తి) ప్రత్యేక అవకాశా�
ఎర్రగడ్డకు చెందిన డేగల రామమూర్తి ఖైరతాబాద్లోని కెనరా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ పొందారు. అనంతరం వన్టైం సెటిల్మెంట్లో భాగంగా రూ.5.95 లక్షలు (25శాతం వడ్డీతో కలిపి) 2018లో డిపాజిట్ చేశారు. అయితే, ఎన్వోసీ ఇవ�
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారంతో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలను 10 శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగ�
న్యాయ వివాదాల్లో చిక్కుకున్న మొండి బకాయిల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు రూ.3 వేల కోట్ల మేర పన్నులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్ల వద్ద ఉన్నాయి.